Header Banner

కల్తీ నెయ్యి కేసులో కొత్త ట్విస్ట్.. దర్యాప్తును వేగవంతం చేసిన సిట్! కీలక అధికారులు త్వరలో అరెస్ట్‌!

  Fri Mar 14, 2025 17:21        Politics

కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోరగా, తిరుపతి కోర్టు కేసును నెల్లూరు ఏసీబీ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు, సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించనున్న సిట్, అనంతరం మార్కెటింగ్ శాఖలో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకునే అవకాశముంది.


ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!


ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #ttd #thirumala #thirupathi #case #inquiry #todaynews #flashnews #latestnews